17 April, 2026 | 2:34 PM

Breaking News

తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •   శ్రీ భీమేశ్వర స్వామి సేవలో ఐజీపీ రమేష్ నాయుడు   •  

పేకాట స్థావరంపై సీసీఎస్ పోలీసుల మెరుపు దాడి

06-01-2026 09:33 PM

నిజామాబాద్,(విజయక్రాంతి): నిజామాబాద్ పోలీస్ కమీషనర్ చైతన్య ఆదేశాల మేరకు సిసిఎస్.ఏ.సీ.పీ ఇంచార్జ్ శ్రీ మస్తాన్ ఆలి ఆధ్వర్యంలో ఎస్ఐలు గోవింద్, మహేష్, సిబ్బంది కలిసి. నవీపేట్ పోలీస్ స్టేషన్  పరిధిలోని అల్జా పూర్ శివర్ అడవి ప్రాంతంలో పేకాట స్థావరంపై రైడ్ చేసి 11 మంది పేకాట రాయుళ్ళు ను 10 సెల్ ఫోన్, లతోపాటు నగదు రూ.31,410/- స్వాధీనం చేసుకొన్నారు. తదుపరి చర్య నిమిత్తం నవీపేట్ పోలీస్ స్టేషన్ ఎస్ హెచ్ ఓ కు పేకాటరాయులను అప్పగించారు.