31 July, 2026 | 8:28 PM

Breaking News

శ్రీ గురు పీఠం సాయిబాబా దత్తాత్రేయ స్వామి హుండీలోని నగదు చోరీ   •   వర్షలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి   •   టీఎన్జీవోఎస్ ఆధ్వర్యంలో నగర మేయర్ కు ఘన సన్మానం   •   దమ్మపేట గ్రామపంచాయతీ అభివృద్ధి ప్రణాళిక గ్రామసభ   •   ఎస్‌ఐఆర్ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలి: ఎమ్మెల్యే కోరం కనకయ్య   •   ఎమ్మెల్యే చొరవతో బాలాజీ నగర్ ప్రమాదకర గుంతలో మట్టి నింపివేత   •   రోడ్డు ప్రమాదాల నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు   •   ముస్లిం హక్కుల పోరాట సమితి అధ్యక్షుడిగా ఖాజా భక్ష్   •   పెద్ది సుదర్శన్ రెడ్డి అంతిమ యాత్రలో పాల్గొన్న మాజీ ఎంఎల్ఏలు   •   కరీంనగర్‌లో ఘనంగా పోలీసు అధికారుల పదవీ విరమణ సన్మానం   •  

తెలంగాణ బీసీ అసోసియేషన్ రాష్ట్ర కార్మిక అధ్యక్షుడిగా చెరుకు మణికంఠ

01-10-2025 02:12 AM

నియామక పత్రాన్ని అందజేసిన జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, ఎంపీ ఆర్. కృష్ణయ్య

ముషీరాబాద్, సెప్టెంబర్ 30 (విజయక్రాంతి): తెలంగాణ బిసి అసోసియేషన్ అష్ట కార్మిక అధ్యక్షుడిగా చెరుకు మణికంఠ నియమితులయ్యారు. ఈ మేరకు మంగళవారం విద్యానగర్లోని బీసీ భవన్ లో జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, ఎంపీ ఆర్. కృష్ణయ్య మణికంఠకు నియామక పత్రాన్ని అందజేశారు.

ఈ సందర్భంగా మణికంఠ మాట్లాడుతూ తనపై నమ్మకంతో తెలంగాణ రాష్ట్ర కార్మిక అధ్యక్షునిగా నియమించిన కార్మికులందరికీ ఏ ఇబ్బంది వచ్చినా అన్ని రకాల ముందుండి తన వంతుగా శక్తివంతన లేకుండా కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు.

తనపై నమ్మకం ఉంచి కార్మిక శాఖ అధ్యక్షుడిగా నియమించిన ఎంపీ ఆర్. కృష్ణయ్య కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తన నియామకానికి కృషి చేసిన సహచర బీసీ నాయకులు అందరికీ పేరుపేరునా ఆయన ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం పాల్గొన్నారు.