13 July, 2026 | 9:37 PM

Breaking News

ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్తో పట్టా మార్పిడిపై విచారణ అధికారిగా ఆర్డీవో మధు   •   నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •  

దుస్తుల పంపిణీ

09-01-2026 07:43 PM

అర్మూర్,(విజయక్రాంతి): ఆలూరు మండలం దేగాం గ్రామంలో అంగన్వాడీ  కేంద్రంలో చిన్నారులకు  మహిళా శిశు సంక్షేమ శాఖ ద్వార  ప్రభుత్వం  అందజేస్తున్న  డ్రెస్ లు  (దుస్తులు)లను శుక్రవారం అంగన్వాడీ  శిశువులకు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సర్పంచ్ ఇట్టడి లింగారెడ్డి  మాట్లాడుతూ...  ప్రభుత్వం  మహిళా శిశు సంక్షేమానికి  అనేక పథకాలు  అమలు చేస్తున్నదని, గర్భిణీ మహిళలకు శిశువులకు  పౌష్ఠిక  ఆహారం అందజేస్తున్నదని అన్నారు.  ఎంతో మంది పేదవారు పౌష్ఠిక ఆహారం లేక  అనారోగ్యం బారిన పడకుండా కాపాడుతున్నదని అన్నారు. అందరూ కూడా ఈ  పథకాలను ఉపయోగించు కోవాలని కోరారు.