13 July, 2026 | 9:39 PM

Breaking News

ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్తో పట్టా మార్పిడిపై విచారణ అధికారిగా ఆర్డీవో మధు   •   నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •  

మంచినీటి పైప్ లైన్ లీకేజీ.. కాలనీ వాసుల అవస్థలు

09-01-2026 09:23 PM

దర్గా దయాకర్ రెడ్డి చొరవతో సమస్యకు పరిష్కారం

మేడిపల్లి,(విజయక్రాంతి): గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ బోడుప్పల్ సర్కిల్ పరిధిలోని మల్లికార్జున నగర్ 40 ఫీట్ రోడ్డులో  కొద్దిరోజుల క్రితం మంచినీటి పైప్ లైన్ పగిలిపోవడంతో కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయం సీనియర్ నాయకులు మాజీ గ్రంధాలయ చైర్మన్ దర్గా దయాకర్ రెడ్డి దృష్టి కి తీసుకుపోయారు. దీంతో స్పందించిన ఆయన జలమండలి అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కరించాలని కోరారు. అధికారులు వెంటనే స్పందించి  పనులు మొదలు పెట్టి సమస్య పరిష్కరించారు.సమస్య పరిష్కారం కావడంతో కాలనీ వాసులు ఆనందం వ్యక్తం చేశారు.