10 May, 2026 | 11:44 PM

Breaking News

సింగిరెడ్డిపల్లి యువకుని దారుణ హత్య   •   అక్రమ పశువుల రవాణాపైన సరిహద్దు చెక్ పోస్టులో పటిష్ట నిఘా   •   మోడీ సభకు తరలి వెళ్లిన నాగిరెడ్డిపేట బిజెపి నాయకులు   •   మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో కేంద్ర సహాయ మంత్రి దిష్టిబొమ్మ దగ్ధం   •   125 వారాలు పూర్తి అయిన హనుమాన్ చాలీసా పారాయణం   •   బండి భగీరథను వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం అరెస్ట్ చేయాలి   •   మద్నూర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునికి నాయకుల ఘన సన్మానం   •   కామారెడ్డి రక్తదాతల సమూహం, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ కు అవార్డుల పంట   •   అమ్మవారి ఆలయంలో కమిషనర్ పూజలు   •   కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులుగా ఎన్నికైన బజ్జూరి వెంకటరెడ్డి   •  

కేటీఆర్ పై అసత్య ప్రచారం చేస్తున్న కాంగ్రెస్

16-08-2024 03:33 PM

సంగారెడ్డి : కాంగ్రెస్ పార్టీ నాయకులు కేటీఆర్ పై అసత్య ప్రచారం చేస్తున్నారని సంగారెడ్డి, జహీరాబాద్ ఎమ్మెల్యేలు చింత ప్రభాకర్ మాణిక్ రావు ఆరోపించారు. శుక్రవారం సంగారెడ్డి క్యాంపు కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. రాష్ట్ర మాజీ మంత్రి హరీష్ రావును రాజీనామా చేయమనడం తగదని ముందుగా ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అన్నిటిని కాంగ్రెస్ పార్టీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో ఆందోల్ మాజీ ఎమ్మెల్యే చంటి కాంతి కిరణ్ డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్ నాయకులు బుచ్చిరెడ్డి తదితరులున్నారు