17 April, 2026 | 2:46 PM

Breaking News

డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •  

కాంగ్రెస్ నాయకుడికి పరామర్శ

18-11-2025 07:44 PM

బెల్లంపల్లి (విజయక్రాంతి): నెన్నల మండలంలోని గొల్లపల్లి మైలారంలో కొంతమంది కక్షపూరితంగా దాడి చేసి గాయపరిచిన సీనియర్ కాంగ్రెస్ నాయకులు కొమ్ము రాజన్నను మంగళవారం కాంగ్రెస్ టీపీసీసీ రాష్ట్ర ప్రచార కమిటీ కన్వీనర్ నాతర స్వామి, మండల అధ్యక్షులు దుర్గం మల్లేష్ పరామర్శించారు. కొమ్ము రాజన్నకు అండగా ఉంటామని తెలిపారు. వారి వెంట సీనియర్ నాయకులు గురునాథం, మల్లా గౌడ్, సంధ్య, రాజేష్, వెంకటేష్ లు ఉన్నారు.