17 April, 2026 | 2:07 PM

Breaking News

ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •   శ్రీ భీమేశ్వర స్వామి సేవలో ఐజీపీ రమేష్ నాయుడు   •   ఉద్యోగుల ప్రధాన సమస్యలపై నిరసన ప్రదర్శన   •   కామారెడ్డి జిల్లాలో ఏసీబీ సోదాలు.. అస్వస్థతకు గురైన ఎక్సైజ్ సీఐ   •  

మణుగూరు మున్సిపల్ అభివృద్ధికి సహకరించండి: కమిషనర్ ప్రసాద్

03-05-2025 09:35 PM

మణుగూరు,(విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మున్సిపల్ అభివృద్ధికి పట్టణ వ్యాపార వర్గం, పుర ప్రముఖులు, స్వచ్ఛంద సంస్థలు  భాగస్వాములు కావాలని మణుగూరు మున్సిపల్ కమిషనర్ ప్రసాద్ కోరారు. శనివారం మున్సిపల్ కార్యాలయంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్లాస్టిక్ , ట్రాఫిక్ ఫుట్ పాత్, ఇంకుడు గుంటలు పై ప్రత్యేక కార్యక్రమాన్ని పట్టణంలో నిర్వహించనున్నట్లు  తెలిపినారు .మణుగూరు మున్సిపల్ అభివృద్ధికి అందరూ సంపూర్ణ సహకారం అందించాలన్నారు  ఈ కార్యక్రమంలో మణుగూరు మండల తహసిల్దార్ ఇమ్మానియేల్ ,సబ్ డివిజనల్ పోలీస్ అధికారి  వంగ రవీందర్ రెడ్డి , మణుగూరు పట్టణ చాంబర్ ఆఫ్ కామర్స్ అసోసియేషన్ నాయకులు దోసపాటి నాగేశ్వరరావు, దండ రాధాకృష్ణ  వలసాల వెంకట రామారావు, బేతంచెర్ల వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు