17 April, 2026 | 11:50 AM

Breaking News

హరివంశ్ రాజ్యసభ ఉపసభాపతిగా ఏకగ్రీవం   •   ఏడేళ్లుగా డిప్యూటీ స్పీకర్ పదవి ఖాళీగా ఉంచడంలో అర్థమేంటీ?   •   హన్మకొండ జిల్లా అక్రిడిటేషన్ కమిటీ ఖరారు   •   ఉపాధి హామీ కూలీలకు త్రాగునీటి ఇబ్బంది లేకుండా చూడండి   •   కీలక బిల్లులపై సర్వత్రా ఉత్కంఠ! లోక్‌సభలో 4 గంటలకు ఓటింగ్   •   రేవంత్ రెడ్డి హైబ్రిడ్ ఫార్ములా కాదు.. అది అసదుద్దీన్ ఓవైసీ ఫార్ములా   •   సోనాల మండల కేంద్రంలో నిఘా నేత్రాల ఏర్పాటు   •   డిల్లీ లో వేం నరేందర్ రెడ్డి కి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే జారె   •   రోడ్డు భద్రతా ప్రమాణాలపై ఐజీ చంద్రశేఖర్ రెడ్డితో సమావేశం   •   వృద్ధుల కోసం వైద్య సేవలు అందించడం ఎంతో అవసరం   •  

బాధిత కుటుంబానికి పరామర్శ..

22-05-2025 07:37 PM

తాడ్వాయి (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండల కేంద్రంలో ఇటీవల టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఏనుగు రాఘవరెడ్డి తల్లి మృతి చెందారు. ఆయన కుటుంబాన్ని గురువారం ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్(Former MLA Jajala Surender) పరామర్శించి ఓదార్చారు. ఈ సందర్భంగా ఆయన కుటుంబానికి ధైర్యం చెప్పారు. మనోధైర్యం కోల్పోవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో నాయకులు నర్సింలు, రాజు గౌడ్, రనిల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.