4 July, 2026 | 8:46 PM

Breaking News

లయన్స్ క్లబ్ నేరేడుచర్ల ఆధ్వర్యంలో పింగళి వెంకయ్య వర్ధంతి, అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు   •   బోధన్ మున్సిపల్ కమిషనర్ హోటళ్లు, బేకరీల్లో ఆకస్మిక తనిఖీలు   •   కొత్తదనం ఎప్పుడూ ఉత్సాహాన్ని అందిస్తుంది   •   ప్రజల మౌలిక వసతుల కల్పనపై ప్రత్యేక దృష్టి   •   డాక్టర్ ఏవి గిరిసింహా రావు కరీంనగర్ నుండి ఖమ్మం బదిలీ   •   ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు ఒకటో తారీకు జీతాలు   •   సీఎంపీఎఫ్ బోర్డు సమావేశంలో కార్మికుల సమస్యలపై ప్రశ్నించిన బీఎంఎస్   •   కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రేవంత్‌కు పాలాభిషేకం   •   కొలువుదీరిన కొత్త పాలకవర్గాలు   •   రైతు భరోసా నిధులు విడుదల పట్ల కాంగ్రెస్ నాయకుల సంబరాలు   •  

అడిషనల్ కలెక్టర్ తో మర్యాదపూర్వక భేటీ

29-09-2025 05:15 PM

రాజన్న ఆలయ ఈవో రమాదేవి..

రాజన్న సిరిసిల్ల (విజయక్రాంతి): శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం, వేములవాడ ఈవో ఎల్. రమాదేవి జిల్లా అడిషనల్ కలెక్టర్ గడ్డం నగేష్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఈవో ఆలయ తరఫున స్వామి వారి ప్రసాదాన్ని అడిషనల్ కలెక్టర్ అందజేయగా, ఆలయ అర్చకులు ఆశీర్వచనాలు అందించారు. ఆలయ అభివృద్ధి, భక్తులకు మెరుగైన సౌకర్యాల కల్పన మున్నగు విషయాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో ఆలయ గోశాల పర్యవేక్షకులు విజయ్, అకౌంట్స్ అడ్వైజర్ ఆగమరావు, అర్చక సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.