13 July, 2026 | 9:37 PM

Breaking News

ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్తో పట్టా మార్పిడిపై విచారణ అధికారిగా ఆర్డీవో మధు   •   నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •  

క్రికెట్ టోర్నీ ప్రారంభం

09-01-2026 07:53 PM

నస్పూర్,(విజయక్రాంతి): మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలోని నస్పూర్ లోని 30వ డివిజన్ యూత్ ఆధ్వర్యంలో పిఎస్ఆర్ క్రికెట్ టోర్నమెంట్ ను శుక్రవారం నస్పూర్ ఎస్సై ప్రశాంత్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ యువత అన్ని రంగాల్లో రాణించాలని, చెడు మార్గాల్లో పయనించకుండా మంచి మార్గంలో పయనించాలన్నారు. స్నేహపూర్వక వాతావరణంలో క్రీడాకారులు అందరూ క్రీడల్లో రాణించాలన్నారు. ఈ టోర్నీలో మొత్తం 38 టైమ్స్ తలపడుతున్నాయని టోర్నీ నిర్వాహకులు సాగర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో సహ నిర్వాహకులు హరీష్, భాను క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.