10 June, 2026 | 3:04 PM

Breaking News

సిద్దాపూర్ రిజర్వాయర్ సందర్శించిన మంత్రి ఉత్తమ్   •   సుల్తానాబాద్ సీఐ రంజిత్ రావును మర్యాదపూర్వకంగా కలిసిన నేతలు   •   గాయపడిన గీత కార్మికుడికి రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియ ఇవ్వాలి   •   తెలంగాణ అభివృద్ధిలో 'భారత్ ఫ్యూచర్ సిటీ' నూతన అధ్యాయం: రేవంత్ రెడ్డి   •   భారతీరాజా మరణం పట్ల సీఎం రేవంత్ రెడ్డి సంతాపం   •   నిరుపేదలకు వరంగా సీఎం సహాయ నిధి చెక్కులు పంపిణీ   •   రాత్రిపూట కరిగిపోతున్న ఎర్ర మొరం గుట్టలు   •   అడ్వాన్స్ టెక్నాలజీ (ఏటిసి) లో అడ్మిషన్ల ను ఈనెల 30 వరకు గడువు పొడిగింపు   •   భార్యను కాల్చి చంపిన భర్త   •   షార్ట్ సర్క్యూట్‌తో ఎస్‌బీఐ సేవలకు బ్రేక్..!   •  

పంటల నమోదు తప్పనిసరి

06-10-2025 12:00 AM

 వెల్దండ అక్టోబర్5. ఖరీఫ్ లో సాగుచేసిన పంటలను రైతులు విధిగా నమోదు చేసుకోవాలని పెద్దాపూర్ బొల్లంపల్లి వ్యవసాయ విస్తీర్ణ అధికారులు గణేష్ ట్రాక్యానాయకులు అన్నారు. ఆదివారం బొల్లంపల్లి పెద్దాపూర్ క్లస్టర్ గ్రామాల్లో వ్యవసాయ విస్తీర్ణ అధికారులు నమోదు కార్యక్రమాన్ని చేపట్టారు. గ్రామాల్లో సర్వేనెంబర్లు వారిగా సర్వే జరుగుతుంది రైతులు అందుబాటులో ఉండి పట్టాదారు పాస్ పుస్తకాల్లో సర్వే నెంబర్ల వారీగా పంటల నమోదు చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఆయా గ్రామాల రైతులు గ్రామస్తులుపాల్గొన్నారు.