9 April, 2026 | 9:48 PM

Breaking News

అల్లూరి జిల్లాలో విషాదం— సెల్ఫీ సరదా విషాదంగా మారింది.. జలపాతంలో పడి ముగ్గురు మృతి   •   బాన్సువాడలో పలు రైస్ డిపోలపై సివిల్ సప్లై అధికారుల దాడులు   •   కేరళలో 75 శాతం పోలింగ్‌ నమోదు   •   ప్రగతి నగర్‌లో ఘనంగా ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాలు   •   ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న సమస్యలను సత్వరమే పరిష్కరించాలి...   •   హెచ్ఐవిపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి   •   ఏజెన్సీ ప్రాంత రైతుల భూ సమస్యలను పరిష్కరించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు   •   హనుమకొండ జిల్లాను వరంగల్ జిల్లాలో కలిపి మహానగరాన్ని అభివృద్ధి చేయండి   •   బీజేపీ ఆధ్వర్యంలో ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డు నమోదు   •   ప్రభుత్వ విద్య బలోపేతానికి కృషి చేస్తా..   •  

సెమీస్‌కు అంకిత జోడీ

20-12-2024 12:00 AM

ముంబై: భారత స్టార్ అంకిత రైనా జోడీ డబ్ల్యూ40 నవీ ముంబై టోర్నీలో సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది. గురువారం మహిళల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో అంకిత జంట 6 6 మన దేశానికే చెందిన డబుల్స్ ద్వయం స్మృతి భాసిన్ శ్రావ్యపై సునాయాస విజయాన్ని అందుకుంది. సెమీస్‌లో అంకిత జోడీ జపాన్‌కు చెందిన మొరిసకిెేసాటో జంటను ఎదుర్కోనుంది. మరో క్వార్టర్స్‌లో భారత్‌కు చెందిన రియాఆ జీల్ దేశాయ్ జోడీ 6 6 (7/2), 10 తేడాతో సహజ (భారత్) (జపాన్) జంటపై విజయం సాధించి సెమీస్‌కు చేరుకుంది. రియా జంట భారత్‌కు చెందిన శ్రీవల్లి (కజకిస్థాన్)తో తలపడనుంది.