28 July, 2026 | 1:30 PM

Breaking News

రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌ను కలిసిన కేటీఆర్   •   మహిళలకు ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ చేసిన ప్రభుత్వ విప్ వేముల వీరేశం   •   తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కార్ అధికారంలోకి వస్తుంది   •   విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించాలి   •   నూతనంగా నిర్మించిన ఆసుపత్రిలో ప్రత్యేక వైద్య నిపుణులను కేటాయించండి   •   విద్యార్థులపై పోలీసుల లాఠీఛార్జి.. సెట్ విచారణకు సుప్రీం ఆదేశం   •   లోక్‌సభ మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా   •   పావలా శ్యామల అంత్యక్రియల బాధ్యత తీసుకున్న 'మా' అసోసియేషన్   •   భాగ్యనగర్ తండా సబ్‌స్టేషన్ సమస్య పరిష్కరించాలి   •   విజయ క్రాంతి ఎఫెక్ట్... రైతు వేదిక పరిశుభ్రం   •  

నోటీసులు ఇవ్వకుండా కూల్చివేశారు

25-11-2025 08:15 PM

ఘట్ కేసర్ (విజయక్రాంతి): ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా తన స్థలంలో నిర్మించిన రేకుల రూములను హైడ్రా అధికారులు అన్యాయంగా కూల్చివేశారని బాధితుడు ముగ్ధం ఈశ్వర్ ఆరోపించారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రిజిస్ట్రేషన్ ద్వారా కొనుగోలు చేసిన రెండు ప్లాట్లకు ఎల్ఆర్ఎస్ ప్రొసీడింగ్ కాపీలు ఉన్నాయని, వీటికి ఇంటి నెంబర్ తీసుకొని, సకాలంలో ఇంటి పన్ను కూడా చెల్లిస్తున్నామని చెప్పారు. తాను కొనుగోలు చేసిన భూమికి మధ్యవర్తిగా ఉన్న వ్యక్తే ఫిర్యాదు చేయడం బాధాకరమన్నారు.