20-09-2025 11:34:46 PM
చొప్పదండి,(విజయక్రాంతి): వాసవి శాతవాహన క్లబ్ కరీంనగర్ అధ్యక్షులు ఎలగందుల మునీందర్ తన తన స్వగ్రామం గంగాధర మండలం నారాయణపూర్ యుపిఎస్ పాఠశాలకు స్టవ్, గ్యాస్ పోయి, విద్యార్థులకు, రైన్ కోట్స్, పుస్తకాలు పంపిణీ చేశారు. అలాగే పేద మహిళకు 10,000/- రుపాయలు, ఐదుగురు మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం లో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు, ఊరి పెద్దలు పాల్గొన్నారు.