27 June, 2026 | 7:40 PM

Breaking News

నిజామాబాద్ జీపీవోపై గ్రామస్తుల ఫిర్యాదు   •   నిరుపేదల సంక్షేమమే తెలంగాణ ప్రభుత్వ ముఖ్య లక్ష్యం   •   క్యూబాపై అమెరికా ఆంక్షలు ఎత్తివేయాలి   •   సోనాల మండల కేంద్రంలో పబ్లిక్ స్కూల్ ఏర్పాటు చేయండి   •   మొక్కలు నాటడం మున్సిపాలిటీ వంతు.. రక్షణ దేవుడి వంతు   •   జిల్లా బిజెపి (ఓబీసీ) రూరల్ అధ్యక్షులుగా మహేందర్ యాదవ్ ఎన్నిక   •   అంబర్పేటలో ఘనంగా డాక్టర్ గునిగంటి ప్రభాకర్ రావు జన్మదిన వేడుకలు   •   గురుకుల పాఠశాలను తనిఖీ చేసిన ప్రత్యేక అధికారి   •   అరకొర వసతుల మధ్య సాంఘిక సంక్షేమ హాస్టల్ భవనాన్ని చూసి హాస్టల్లో రామంటున్న విద్యార్థులు   •   విద్యార్థుల జీవితాలతో కేంద్ర ప్రభుత్వం చెలగాటమాడుతోంది   •  

రాష్ట్ర చైర్మన్ ను కలిసిన జిల్లా అధ్యక్షులు

22-10-2025 05:31 PM

నిర్మల్ రూరల్రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కలువ సుజాతను బుధవారం హైదరాబాదులో నిర్మల్ జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు ఆవిడ శ్రీధర్ మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో గెలుపొందిన మామిడి శ్రీధర్ ఆర్యవైశ్యుల సంక్షేమానికి కృషి చేస్తానని చైర్మన్ గా తమకు సంపూర్ణ సహకారం అందించాలని రాష్ట్ర కార్పోరేషన్ చైర్మన్లు కలిసి విన్నవించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘ నాయకులు పాల్గొన్నారు.