06-09-2025 08:30:45 PM
కొత్తపల్లి,(విజయక్రాంతి): వాసవి క్లబ్ శాతవాహన కరీంనగర్ ఆధ్వర్యంలో శనివారం సరస్వతి పథకం క్రింద విరాళం అందించారు. వాసవి క్లబ్ అధ్యక్షులు ఎలగందుల మునీందర్, కోశాధికారి తోడుపునూరి విశ్వనాథం తో కలసి వర లక్ష్మి కి 5000:00 చెక్ అంధచేయడం జరిగింది. కార్యక్రమంలో వాసవి క్లబ్ శాతవాహన సభ్యులు పాల్గొన్నారు.