7 May, 2026 | 3:13 PM

Breaking News

అక్రమంగా గోవులను తరలిస్తే చర్యలు తప్పవు   •   నిలోఫర్ ఆస్పత్రిలో పేషెంట్ అటెండర్‌పై సెక్యూరిటీ గార్డు దాడి   •   పంట నష్టపోయిన రైతులందరికీ పరిహారం అందేలా చూస్తా: ఎమ్మెల్యే   •   కాంగ్రెస్ మండల కమిటీల అధ్యక్షుల నియామకం   •   కొత్తూరు మున్సిపాలిటీ ప్రత్యేక అధికారిగా సీడీఎంఏ జాయింట్ డైరెక్టర్ పిశ్రీధర్   •   తమిళ రాజకీయాల్లో మరో బిగ్ ట్విస్ట్.. TVK అధినేత విజయ్‌కు మళ్లీ నిరాశ   •   వడ్ల కొనుగోలులో ప్రభుత్వం నిర్లక్ష్యం   •   బీఆర్ఎస్ అహంకార వైఖరిని ప్రజలు ఇంకా మర్చిపోలేదు: మంత్రి తుమ్మల   •   TVK విజయ్‌కి కమల్ హాసన్ మద్దతు   •   కరీంనగర్‌లో టెన్షన్.. టెన్షన్.. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కౌశిక్‌ రెడ్డిపై దాడి!   •  

విజ్ఞాన విహార యాత్రలకు యాత్ర విరాళా దాతలు ముందుకు రావాలి

16-09-2025 11:03 PM

బాన్సువాడ డిపో మేనేజర్ పోస్టర్లు ఆవిష్కరణ

బాన్సువాడ,(విజయక్రాంతి): బాన్సువాడ పట్టణంలోని బస్సు డిపోలో మంగళవారం బాన్సువాడ ప్రయాణికులకు తెలియజేయడం టీ జీ ఎస్ ఆర్టిసి మేనేజింగ్ డైరెక్టర్ సజ్జనార్. ఆదేశo ప్రకారం బాన్సువాడ డిపో మేనేజర్ ఆర్. సరితాదేవి. తెలియపరచనది. ఎవరైనా సేవా కార్యక్రమాల్లో భాగంగా పేదలకు, వృద్ధులకు లేదా విద్యార్థులకు, విజ్ఞాన విహార యాత్రకు యాత్రదానం టూర్ ప్యాకజీలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇందుకు గాను సామాజిక సేవా స్వచ్ఛంద సంస్థలు, ఎన్ఆర్ఐలు, సామాజిక సేవా కార్యక్రమాల్లో  పాల్గొనే వారు ఎవరైనా ముందుకు రావాలని వారు వారం రోజుల ముందు డిపో మేనేజర్ ఫోన్ 9959226020కు సంప్రదించి పేదల,  వికలాంగుల,వృద్ధుల యాత్రలు చేయాలనే కోరిక తీర్చే అవకాశం పొందగలరని ఆశిస్తున్నాం. దీనికి సంబంధించిన పోస్టర్  సబ్ కలెక్టర్చేతుల మీదుగా విడుదల చేశారు.