7 May, 2026 | 2:08 PM

Breaking News

కాంగ్రెస్ మండల కమిటీల అధ్యక్షుల నియామకం   •   కొత్తూరు మున్సిపాలిటీ ప్రత్యేక అధికారిగా సీడీఎంఏ జాయింట్ డైరెక్టర్ పిశ్రీధర్   •   తమిళ రాజకీయాల్లో మరో బిగ్ ట్విస్ట్.. TVK అధినేత విజయ్‌కు మళ్లీ నిరాశ   •   వడ్ల కొనుగోలులో ప్రభుత్వం నిర్లక్ష్యం   •   బీఆర్ఎస్ అహంకార వైఖరిని ప్రజలు ఇంకా మర్చిపోలేదు: మంత్రి తుమ్మల   •   TVK విజయ్‌కి కమల్ హాసన్ మద్దతు   •   కరీంనగర్‌లో టెన్షన్.. టెన్షన్.. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కౌశిక్‌ రెడ్డిపై దాడి!   •   మంత్రి జూపల్లి చేతికి బోథ్ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి   •   ఐమాక్స్ లైట్లు ఏర్పాటుకు భూమి పూజ   •   ‘విజయ్ అనే నేను’.. సీఎం పీఠం ఖాయం?   •  

ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డిపై మాజీ జడ్పిటిసి ద్రోణవెళ్లి సతీష్ సవాల్ విసిరారు

16-09-2025 10:59 PM

బాన్సువాడ,(విజయక్రాంతి): బీర్కూర్ మండలంలోని మల్లాపూర్ గ్రామంలో మాజీ జెడ్పిటిసి ద్రోణవెళ్లి సతీష్, తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ, శాసనసభ్యులు పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆదేశాల మేరకే ఒక రూపాయి మిత్తితో 30 లక్షలు తీసుకున్నానని తెలిపారు. పోచారం అనుచరులు తనపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని, దమ్ముంటే తనకు రావలసిన ఒక కోటి 80 లక్షల రూపాయల బిల్లులు ఇచ్చేది లేదని, కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి. ఆలయంలో తడి బట్టలతో పోచారం శ్రీనివాసరెడ్డి ప్రమాణం చేస్తే గుడి డబ్బులు 30 లక్షలు వడ్డీతో సహా చెల్లిస్తానని సవాల్ విసిరారు.