12-07-2025 12:06:13 AM
ఖమ్మం,(విజయక్రాంతి): ఖమ్మం ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి సూపరింటెండెంట్ గా బాధ్యతలు స్వీకరించిన డా. యం. సురేందర్ శుక్రవారం నాడు కలెక్టరేట్ లోని కలెక్టర్ ఛాంబర్ లో జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సురేందర్ కలెక్టర్ కు పుష్పగుచ్ఛం అందించారు.