4 July, 2026 | 9:35 PM

Breaking News

అనురాగ్ వార్షిక స్నాతకోత్సవంలో 2,789 మంది విద్యార్థులకు పట్టాలు ప్రదానం   •   హ్యూమన్‌ రైట్స్‌ ఫౌండేషన్‌ రాష్ట్ర కోఆర్డినేటర్ గా సాయి భాను   •   డ్రగ్స్, సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన   •   వేములవాడ నాయీ బ్రాహ్మణ అసోసియేషన్‌ నూతన కమిటీ   •   పేరం వెంకటేశ్వర రావుకి ఘన సన్మానం   •   నీటి సంపులో పడి చిన్నారి మృతి   •   సీఐ కరుణాకర్ కు జన్మదిన శుభాకాంక్షలు   •   కొత్త మోడల్ మార్కెట్‌లో మహిళా వ్యాపారుల కన్నీరు   •   దొడ్డి కొమరయ్య త్యాగం అందరికీ స్ఫూర్తిదాయకం   •   లయన్స్ క్లబ్ నేరేడుచర్ల ఆధ్వర్యంలో పింగళి వెంకయ్య వర్ధంతి, అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు   •  

బాల్ బ్యాడ్మింటన్ కమిటీ అధ్యక్షుడిగా డాక్టర్ శ్రీనివాస్ ఎన్నిక

19-07-2025 12:13 AM

కాగజ్‌నగర్, జులై 18 (విజయక్రాంతి): ఉ మ్మడి ఆదిలాబాద్ జిల్లా బాల్ బ్యాడ్మింటన్ అధ్యక్షునిగా   డాక్టర్ కొత్తపల్లి శ్రీనివాస్ ఎన్నిక అయ్యారు. శుక్రవారం ఆయను కాగజ్‌నగర్ లో కమిటీ సభ్యులు సన్మానించారు. డాక్టర్ శ్రీనివాస్  మాట్లాడుతూ ఈ నెల 22,23,24 తేదీలలో  రెబ్బెన మండలం గోలేటిలో జరగబోయే తెలంగాణ ఉమ్మడి పది జిల్లాల నుంచి బాల బాలికల జట్లు పాల్గొంటారని, టోర్నమెంట్ ని విజయవంతం చేయాలన్నారు.

ఈ కార్యక్రమంలో  బాల్ బ్యాడ్మింటన్ రాష్ర్ట ఒలంపిక్ అసోసియేషన్ అడ్వుజర్ శ్రీనివాస్ రెడ్డి, జాయింట్ సెక్రెటరీలు హరిలాల్,వెంకటేశ్వర్లు  జనరల్ సెక్రెటరీ తిరుపతి , ట్రెజరీ శంకర్ , అనిల్ గౌడ్, చందర్ ,మల్లేష్ , వెంకట రామకృష్ణ ,ఈసీ మెంబర్స్ పాల్గొన్నారు.