5 May, 2026 | 8:43 PM

Breaking News

నిజాంసాగర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా ప్రజాపండరి   •   భూ భారతి పెండింగ్ దరఖాస్తులను వీలైనంత త్వరగా పరిష్కరించాలి   •   కూలీల సమీకరణను మెరుగు పరచే విధంగా చర్యలు తీసుకోవాలి   •   మేక మన్వితను సన్మానించిన డీఈవో   •   క్యాసారంలో రేణుక ఎల్లమ్మ దర్శించుకున్న టిఆర్ఎస్ అధ్యక్షురాలు కవిత   •   ఎఫ్‌సీఆర్‌ఐ ములుగులో యువతకు గుండె ఆరోగ్యంపై అవగాహన   •   సికింద్రాబాద్‌లో ATM నగదు దుర్వినియోగం కేసు – నిందితుడు అరెస్ట్   •   లక్ష్యంతో చదివితేనే ఉత్తమ ఫలితాలు   •   హిందువుల మనోభావాలు దెబ్బతియాలని చుస్తే సహించేది లేదు   •   కిట్స్ మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో ఘనంగా వీడ్కోలు వేడుకలు   •  

డంపింగ్ యార్డ్ ను వేరే చోటికి తరలించాలి

20-09-2025 06:10 PM

కుమ్రంభీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): జిల్లా కేంద్రంలోని తెలంగాణ ఆదర్శ పాఠశాల ప్రక్కనే ఉన్న డంపింగ్ యార్డ్ ను వేరే చోటికి తరలించాలని శనివారం మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయంలో మేనేజర్ కి వినతి పత్రాన్ని అందచేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ జిల్లా కేంద్రంలో సేకరించిన చెత్త, జంతు కళేబరాలను తెలంగాణ ఆదర్శ పాఠశాల ప్రహరీ గోడ ప్రక్కనే పడివేయడంతో విద్యార్థులు దుర్వాసనతో చాలా ఇబ్బందులు పడుతున్నారని, హాస్టల్ లో ఉండే విద్యార్థులు అనారోగ్యం పాలవుతున్నారని అన్నారు.అలాగే ఆ ప్రక్కనే ఉన్న మైసమ్మ ఆలయంకు వెళ్ళే దారిలోనే చెత్త,జంతు కళేబరాలు వేయడంతో  ఆలయానికి వెళ్ళే భక్తులు చాలా ఇబ్బందులు ఎదురుకుంటున్నారని అన్నారు.వెంటనే మున్సిపల్ అధికారులు చొరవతిసుకొని డంపింగ్ యార్డ్ నీ వేరే చోటికి తరలించాలని డిమాండ్ చేశారు.