5 May, 2026 | 7:08 PM

Breaking News

కలెక్టర్‌ను కలిసిన డీఎఫ్ఓ బాలమణి   •   భారతీయ సంస్కృతిని గౌరవించే పౌరులను తయారు చేయడమే బాలమంగళం లక్ష్యం   •   జిల్లా రెడ్ క్రాస్‌ సొసైటీని బలోపేతం చేసేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి   •   సిబ్బంది సమయపాలన పాటించాలి: జిల్లా కలెక్టర్ హరిత   •   ఈఎంఆర్ఎస్ లో 11వ తరగతిలో దరఖాస్తులకు ఆహ్వానం   •   సిరిసిల్ల పిఏసీఎస్ పాలకవర్గం బాధ్యతల స్వీకారం   •   ఎలక్ట్రానిక్ ఓటింగ్ గోదాం వద్ద పటిష్ట భద్రత: కలెక్టర్ హరిత   •   సహకార సంఘాల పాత పాలకవర్గం సభ్యులు తిరిగి బాధ్యతలు స్వీకరణ   •   ప్రధాని నరేంద్ర మోడీ బహిరంగ సభకు సంపూర్ణ మద్దతు   •   అడవుల సంరక్షణలో సిబ్బంది కార్యోన్ముఖులు కావాలి: డీఎఫ్ఓ బాలమణి   •  

బోయినపల్లి మండలంలో ముందస్తు బతుకమ్మ వేడుకలు

20-09-2025 06:09 PM

బోయినపల్లి (విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం ప్రభుత్వ పాఠశాలలో, ఆనంద్ విద్యానికేతన్ ప్రైవేట్ పాఠశాలలో, రూసో బీఈడీ కళాశాలలో ముందస్తు బతుకమ్మ వేడుకలను జరిపారు. ఈ సందర్భంగా విద్యార్థులు మహిళా ఉపాధ్యాయులు రంగురంగుల పూలతో బతుకమ్మ పేర్చి బతుకమ్మ పాటలు పాడారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ శ్రవణ్ కుమార్, ఆనంద్ విద్యానికేతన్ పాఠశాల కరస్పాండెంట్ బిల్లా ఆనందం తదితరులు పాల్గొన్నారు.