13 July, 2026 | 9:38 PM

Breaking News

ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్తో పట్టా మార్పిడిపై విచారణ అధికారిగా ఆర్డీవో మధు   •   నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •  

గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలి

08-01-2026 12:00 AM

కోదాడ, జనవరి 7: కోదాడ మండలంలో నూతనంగా ఎన్నికైన సర్పంచ్ గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలని ఎంపీడీవో ఇసాక్ హుస్సేన్ అన్నారు. ఎంపీడీవో కార్యాలయంలో సర్పంచులను వివిధ శాఖల అధికారులతో కలిసి ఘనంగా సన్మానించారు. ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలని, ప్రభుత్వం నుండి అందే సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేసేందుకు  అధికారులకు సహకరించాలని కోరారు. తహశీల్దార్ వాజిద్ అలీ, ఎంపీఓ రాంబాబు, ఏఈ రాము, ఏఓ రజిని, ఐసీడీఎస్ రమణ, ఏఈ డబ్ల్యూ ఎస్ రవి, ఇరిగేషన్ గోపి, ఏపిఓ ఠానియా, ఏపీఎం వెంకటయ్య, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.