28 June, 2026 | 3:55 PM

Breaking News

పల్స్ పోలియో చుక్కలు వేసిన బోధన్ ఆర్డీవో ఎం.విజయ కుమారి   •   పీవీ నరసింహారావుకు ఘన నివాళి   •   పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న ఉపసర్పంచ్ ఆంగోతు శ్రీనివాసరావు   •   పోలియో రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలి: సర్పంచ్ గండి నారాయణ   •   గుండ్రాంపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం   •   రేవంత్ రెడ్డి చేస్తున్న దుర్మార్గాలు ఆయనకు కనపడట్లేదు   •   ఇరాన్ స్థావరాలపై అమెరికా సైన్యం రెండో రోజూ దాడులు   •   135వ మన్ కీ బాత్.. యువతలోని సృజనాత్మకతకు పెద్దపీట: ప్రధాని మోదీ   •   రూ.15 లక్షలతో సీసీ రోడ్డు, పైప్ డ్రైన్ నిర్మాణ పనులకు భూమి పూజ   •   జూలై 2న జరిగే "భూ పోరాటం – ఉప్పల్ భగాయత్" కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం   •  

జగ్గారెడ్డిని విమర్శించే స్థాయి ఈటలకు లేదు

15-05-2025 02:08 AM

కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు అత్తు ఇమామ్ 

సిద్దిపేట, మే 14 (విజయక్రాంతి): మల్కా జ్ గిరి ఎంపీ ఈటెల రాజేందర్ కు కాంగ్రెస్ నేత జగ్గారెడ్డిని విమర్శించే నైతిక హక్కు లేద ని సిద్దిపేట పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అత్తు ఇమామ్ విమర్శించారు. బుధవారం సిద్దిపేటలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈటెల రా జేందర్ దివాలాకోరు రాజకీయం చేస్తూ నో టికొచ్చినట్టు మాట్లాడడం విడ్డూరంగా ఉం దన్నారు.

నోరు అదుపులో పెట్టుకొని మా ట్లాడితే గౌరవం దక్కుతుందన్నారు. భవిష్యత్తులో జగ్గారెడ్డి పై అనుచిత వాక్యాలు చేస్తే తగిన శాస్త్రి చెల్లిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు ముద్దం లక్ష్మి, గంప మహేందర్ రావు, దేవులపల్లి యాదగిరి, మార్క సతీష్ గౌడ్, రజిని, సన, సలీం, సాయి, ప్రతాప్,తదితరులు పాల్గొన్నారు.