18 April, 2026 | 11:02 PM

Breaking News

దేశ ప్రజల కోసం రాహుల్ గాంధీ పాదయాత్రలు చేస్తుంటే.. దేవుడి పేరుతో బీజేపీ ఓట్ల రాజకీయం   •   మొయినాబాద్‌లో ఆరివ్ అలైవ్ రహదారి భద్రత అవగాహన కార్యక్రమం ముగింపు   •   వేసవి సెలవుల నేస్తం పుస్తకావిష్కరణ   •   బిఆర్ఎస్ మినీ ప్లీనరీని విజయవంతం చేయండి: మాజీ ఎమ్మెల్యే హరిప్రియ   •   గిరిజన గురుకులాలకు భవనాలు లేక కిరాయి ఇండ్లలో నడుస్తున్నాయి   •   స్పెషల్ డ్రైవ్ ద్వారా భూ సమస్యలు పరిష్కరించాలి   •   మహిళా బిల్లును వ్యతిరేకించిన కాంగ్రెస్ తీరును నిరసిస్తూ..   •   గడువు పెంపు   •   పరిసరాలను పరిశుభ్రంగా ఉంచి.... దోమల నివారణను అరికట్టండి   •   శుశ్రుత హాస్పిటల్‌లో అగ్ని ప్రమాదాలపై అవగాహన   •  

జగ్గారెడ్డిని విమర్శించే స్థాయి ఈటలకు లేదు

15-05-2025 02:08 AM

కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు అత్తు ఇమామ్ 

సిద్దిపేట, మే 14 (విజయక్రాంతి): మల్కా జ్ గిరి ఎంపీ ఈటెల రాజేందర్ కు కాంగ్రెస్ నేత జగ్గారెడ్డిని విమర్శించే నైతిక హక్కు లేద ని సిద్దిపేట పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అత్తు ఇమామ్ విమర్శించారు. బుధవారం సిద్దిపేటలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈటెల రా జేందర్ దివాలాకోరు రాజకీయం చేస్తూ నో టికొచ్చినట్టు మాట్లాడడం విడ్డూరంగా ఉం దన్నారు.

నోరు అదుపులో పెట్టుకొని మా ట్లాడితే గౌరవం దక్కుతుందన్నారు. భవిష్యత్తులో జగ్గారెడ్డి పై అనుచిత వాక్యాలు చేస్తే తగిన శాస్త్రి చెల్లిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు ముద్దం లక్ష్మి, గంప మహేందర్ రావు, దేవులపల్లి యాదగిరి, మార్క సతీష్ గౌడ్, రజిని, సన, సలీం, సాయి, ప్రతాప్,తదితరులు పాల్గొన్నారు.