6 June, 2026 | 10:12 PM

Breaking News

విద్యుత్ పెన్షనర్లపై ‘ఐఏఎస్’ కక్షసాధింపు.. సీఎం రేవంత్ రెడ్డి మాటలకు తూట్లు!   •   కామారెడ్డి జిల్లాలో అంతర్ జిల్లా వాహనాల చోరీ ముఠా అరెస్ట్   •   పంచభూతాలను కలుషితం చేస్తున్న డంపింగ్ యార్డ్ ఎత్తివేతే లక్ష్యంగా పోరాటం   •   పెట్రోలింగ్, బ్లూ కోల్డ్స్ వాహనాలతో సంచరిస్తూ నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండాలి   •   ఆకట్టుకున్న చిన్నారుల కూచిపూడి నృత్యాలు   •   బావుసాయిపేటలో ఉచిత వైద్య శిబిరం   •   దేశ నిర్మాణంలో కార్మికుల పాత్ర ఎంతో గొప్పది : ఎంపీ ఈటల రాజేందర్   •   సమస్యల పరిష్కార సాధనకే గ్రామసభలు   •   సర్కారు భూముల పరిరక్షణే ధ్యేయం   •   రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు   •  

బెల్లంపల్లిలో ప్రారంభమైన విస్తరణ పనులు

05-11-2025 01:08 AM

బెల్లంపల్లి, నవంబర్4 : బెల్లంపల్లి పట్టణంలోని ఏఎంసి నెంబర్ 2 గ్రౌండ్ ప్రాంతంలో మంగళవారం మున్సిపల్ అధికారులు రోడ్డు విస్తరణ నిర్మాణ పనులను ప్రారంభించారు. పట్టణంలోని ఏరియా ఆసుపత్రి నుండి కాంటా చౌరస్తా వరకు 100 ఫీట్ల వెడల్పుతో ఈ పనులను చేపట్టనున్నారు. ఇప్పటికే కాంత చౌరస్తాలో చిరు వ్యాపారుల దుకాణాలను జెసిబిలతో కూల్చివేశారు. రూ. 7 కోట్ల వ్యయంతో ఈ పనులను చేపడుతున్నారు.