22 July, 2026 | 3:46 PM

Breaking News

ట్రైనీ IPS ఉదయ్ కృష్ణారెడ్డి పిటిషన్ వాయిదా   •   రాహుల్ గాంధీ అరెస్టును ఖండిస్తూ ఇల్లందులో రాస్తారోకో..   •   విద్యార్థుల స్కాలర్‌షిప్‌ కొరకు దరఖాస్తుల ఆహ్వానం.!   •   నాచారం ఎస్ఐ ఫ్రాన్సిస్‌కు సీపీ రివార్డ్   •   బోయినపల్లి వినోద్ కుమార్ జన్మదిన వేడుకలు ఘనంగా   •   కాక్రోచ్ పార్టీ ఆందోళన ఎఫెక్ట్.. 16 ఢిల్లీ మెట్రో స్టేషన్లు మూసివేత   •   శాంతినగర్‌లో 'వజ్రం ప్యూర్ ఫైర్' శుద్ధ జల కేంద్రం ప్రారంభించిన జిల్లా కలెక్టర్ రాజర్షిషా..   •   కొమురవెల్లిలో దాశరథి జయంతి ఉత్సవాలు   •   గిరిజన ఆశ్రమ పాఠశాలలకు గ్యాస్ కొరత   •   సోనాల ఆసుపత్రి డాక్టర్ డిప్యూటేషన్ రద్దు చేయండి   •  

రాష్ట్రస్థాయిలో ప్రతిభ కనబరచాలి

05-11-2025 01:10 AM

కుమ్రం భీం అసిఫాబాద్, నవంబర్ 4 (విజయక్రాంతి):ఉమ్మడి అదిలాబాద్ జిల్లా స్థాయి  ఎస్జిఎఫ్  అండర్17 బాలుర కబడ్డీ జోనల్ పోటీలలో జిల్లా జట్టు ప్రథమ స్థానం సాధించింది. అదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, ఆసిఫాబాద్ జిల్లాల జట్లు పాల్గొన్నగా  ఈ పోటీల్లో ఆసిఫాబాద్ విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచి విజేత లుగా నిలిచారు.

విజేత జట్టును అభినందించిన ఎస్జీఎఫ్ సెక్రటరీ బి. వెంకటేశం మాట్లాడుతూ రాష్ట్రస్థాయి పోటీల్లో కూడా మంచి ప్రతిభ కనబరచి జాతీయ స్థాయికి ఎంపిక కావాలని ఆశాభావం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా వ్యాయామ ఉపాధ్యాయులు రాజయ్య, కృష్ణమూర్తి, ఖేలో ఇండియా కోచ్ రాకేష్ తదితరులు విద్యార్థులను అభినందించారు.