09-01-2026 10:25:25 AM
మరిపెడ,(విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండల మున్సిపాలిటీ కేంద్రం నందు సెవెన్ హిల్స్ రెస్టారెంట్ &బార్ విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో మంటలు అంటుకొని పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటనతో బాధితుడు నరేష్ తీవ్రంగా నష్టపోయారు. విషయం తెలుసుకున్న ఫైట్ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని ఆర్పే ప్రయత్నాలు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.