17 April, 2026 | 9:35 PM

Breaking News

అంధకారంలో వనదుర్గమ్మ భక్తులు   •   జాతీయస్థాయి బ్రోంజ్ డిస్క్ పురస్కారానికి ఎంపికైనా ఫైర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు   •   గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •   ఉస్మానియా యూనివర్సిటీ పాలకమండలి ఈసీ సభ్యురాలుగా డాక్టర్ బి.సుజాత   •   కులగణన లెక్కలు పబ్లిక్ డొమైన్‌లోకి మల్లన్న నిరంతర పోరాట ఫలితం   •   ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి   •   నార్సింగిలో ఉద్యోగుల నిరసన.. తహశీల్దార్‌కు వినతిపత్రం సమర్పణ   •   రోడ్డు ప్రమాద సమయంలో గోల్డెన్ అవర్ ప్రాముఖ్యతపై అవగాహన   •   విద్యుత్ షాక్‌తో పశువు మృతి   •  

ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయుల ఐదు రోజుల శిక్షణ కార్యక్రమం ముగింపు

24-05-2025 08:45 PM

మండల విద్యాధికారి ఎన్ శంకర్..

సదాశివపేట (విజయక్రాంతి): సదాశివపేట మండలంలోని ప్రాథమిక పాఠశాలలోని ఉపాధ్యాయులకు గత 5 రోజులుగా సెయింట్ ఆంథోని పాఠశాలలో శిక్షణ నిర్వహించడం జరిగిందని, శిక్షణ ముగింపు కార్యక్రమంలో టీచర్స్ మాట్లాడుతూ... ఈ కార్యక్రమం చాలా ఉపయోగకరంగా ఉందని, ఎంతో ఆనందం వ్యక్తం చేస్తూ, ఎన్నో నూతన అంశాలు నేర్చుకున్నామని, నేర్చుకున్న ప్రతి అంశాన్ని పాఠశాలకు వెళ్లి, పాఠశాలలో గుణాత్మక, నిర్మాణాత్మక విద్యను విద్యార్థులకు అందించేందుకు నిరంతరం కృషి చేస్తున్నామని మండల విద్యాధికారి ఎన్.శంకర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీలు యూసుఫ్, మల్లేశం,అబ్దుల్ కలాం, సురేష్, ప్రవీణ్ కుమార్, మహేష్,టీచర్స్, సిఆర్పిలు పాల్గొన్నారు.