11 April, 2026 | 12:05 PM

Breaking News

భాగిర్తిపల్లిలో ఇందిరమ్మ గృహ ప్రవేశం   •   మహాత్మా జ్యోతిరావు పూలే కు ఘన నివాళులు అర్పించిన కాంగ్రెస్   •   ముత్తారంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు   •   బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి జ్యోతిరావు పూలే   •   పోటు రంగారావుపై NIA ఉపా చట్టం కేసు ఎత్తివేయాలి ‌‌   •   మంగళ్‌హాట్‌లో కార్డెన్ సెర్చ్— గ్యాస్ సిలిండర్లు, బైకులు స్వాధీనం   •   ముంబైలో ఘోర అగ్నిప్రమాదం— సిలిండర్ పేలుళ్లతో తీవ్ర భయాందోళన   •   కర్ణాటకలో యూత్ కాంగ్రెస్‌ నేత దారుణహత్య.. స్థానికుల్లో భయాందోళన!   •   జ్యోతిరావు పూలే జయంతి.. నివాళులర్పించిన రాష్ట్రపతి, ప్రధాని మోదీ   •   కోదాడ జాతీయ రహదారిపై ఘోర బస్సుప్రమాదం... స్పాట్‌లో 36 మంది..!   •  

5వేల కరెన్సీ హరం@70,116

02-10-2025 12:03 AM

మహబూబాబాద్, అక్టోబర్ 1 (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా కేసముద్రం పట్టణంలో శ్రీదేవి శరన్నవరాత్రి వేడుకల సందర్భంగా ఆర్యవైశ్య సంఘం భవనంలో ఏర్పాటు చేసిన దుర్గామాత కు 5000 రూపాయల విలువైన నోట్లతో రూపొందించిన హారం 70,116 రూపా యలకు రామడుగు ధర్మాచారి వేలం పాటలో దక్కించుకున్నారు.

5000 రూపా యల విలువైన కరెన్సీ నోట్లతో భక్తులు అమ్మవారికి హారం సమర్పించగా, తొమ్మిది రోజుల పాటు పూజలు అందుకున్న హారానికి బుధవారం వేలంపాట నిర్వహిం చారు. ఈ సందర్భంగా ధర్మచారి 70,116 రూపాయలకు వేలంపాటలో అమ్మవారి హారాన్ని పొందారు.