20 June, 2026 | 3:37 PM

Breaking News

రైతు కుటుంబాన్ని పరామర్శించనున్న కేటీఆర్   •   హైదరాబాద్ రోడ్డుకి ట్రంప్ పేరు పెట్టడాన్ని నిరసిస్తూ నల్ల జెండాలతో ప్రదర్శన   •   'పది'లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు నగదు ప్రోత్సాహకం   •   జనపనార పైలెట్ ప్రాజెక్టు పై అవగాహన సదస్సు   •   23న రాష్ట్ర వ్యాప్త పాఠశాలల బంద్   •   అనురాగ్ లో 5రోజుల ఉపాధ్యాయ శిక్షణా తరగతులు ప్రారంభం   •   ఎస్‌ఐఆర్ విజయవంతానికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి   •   కలెక్టర్ కోయ శ్రీహర్షను అభినందించి, సన్మానించిన ప్రభుత్వ విప్ విజయరమణ రావు   •   జ్యోతినగర్‌లో అభివృద్ధి పనులను ప్రారంభించిన కేంద్ర మంత్రి బండి   •   మండల ఉపసర్పంచుల ఫోరం   •  

5వేల కరెన్సీ హరం@70,116

02-10-2025 12:03 AM

మహబూబాబాద్, అక్టోబర్ 1 (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా కేసముద్రం పట్టణంలో శ్రీదేవి శరన్నవరాత్రి వేడుకల సందర్భంగా ఆర్యవైశ్య సంఘం భవనంలో ఏర్పాటు చేసిన దుర్గామాత కు 5000 రూపాయల విలువైన నోట్లతో రూపొందించిన హారం 70,116 రూపా యలకు రామడుగు ధర్మాచారి వేలం పాటలో దక్కించుకున్నారు.

5000 రూపా యల విలువైన కరెన్సీ నోట్లతో భక్తులు అమ్మవారికి హారం సమర్పించగా, తొమ్మిది రోజుల పాటు పూజలు అందుకున్న హారానికి బుధవారం వేలంపాట నిర్వహిం చారు. ఈ సందర్భంగా ధర్మచారి 70,116 రూపాయలకు వేలంపాటలో అమ్మవారి హారాన్ని పొందారు.