calender_icon.png 18 May, 2025 | 2:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పెద్దమ్మ తల్లి జాతర మహోత్సవాల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి

17-05-2025 10:53:29 PM

చిన్న శంకరంపేట/చేగుంట (విజయక్రాంతి): శంకరం పెట్ మండల పరిధిలోని సూరారం గ్రామంలో నిర్వహించే పెద్దమ్మ తల్లి 16వ వార్షికోత్సవం సందర్భంగా మెదక్ మాజీ ఎమ్మెల్యే, జిల్లా బిఆర్ఎస్ అధ్యక్షురాలు పద్మ దేవేందర్ రెడ్డి నేడు బండ్ల ఊరేగింపులో భాగంగా ప్రత్యేక పూజలు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ మండల అధ్యక్షుడు మండల నాయకులు లక్ష్మారెడ్డి, అయ్యారి లక్ష్మణ్, చిలుక నాగరాజు, హేమచంద్రం, బందెల ప్రభాకర్, పడాల శ్రీనివాస్ గోవర్ధన్ రెడ్డి,సంజీవరెడ్డి సుధాకర్ నాయక్ తోట రమేష్ ప్రసాద్ గౌడ్ నరేష్ రాజు తదితరులు పాల్గొన్నారు.