6 July, 2026 | 4:21 PM

Breaking News

అనుమతి లేని తరగతులను సీజ్ చేసిన ఎంఈఓ రాజయ్య   •   ఎకో టూరిజం అభివృద్ధి చేయాలి: సీఎం రేవంత్​ రెడ్డి   •   ప్రజావాణి దరఖాస్తులు త్వరితగతిన పరిష్కరించాలి   •   8వ రోజుకు చేరిన సింగరేణి అధికారుల రిలే నిరాహార దీక్షలు   •   సుల్తానాబాద్ లో జగ్జీవన్ రామ్ కు ఘనంగా నివాళులు   •   ఆమ్ ఆద్మీ పార్టీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం   •   విద్యార్థులను పరామర్శించిన ఆర్సీవో సత్యనాథ్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు   •   ధర్మారం పాఠశాలలో విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసిన సర్పంచ్ బాలాజీ   •   108, 102 వాహన సేవలను సద్వినియోగపరచుకోండి: వైద్యాధికారి రమేష్   •   ప్రభుత్వ హాస్టల్ సమస్యలపై ప్రజావాణిలో ఆర్డీఓకి వినతి   •  

విఘ్నేశ్వరుని లడ్డు ప్రసాదాన్ని కైవసం చేసుకున్న మాజీ ఎంపీపీ అనంతరాజు గౌడ్

05-09-2025 01:51 PM

చండూరు/మర్రిగూడ (విజయక్రాంతి): మర్రిగూడ మండల పరిధిలోని కుదబాక్ష పల్లి గ్రామానికి చెందిన మర్రిగూడ మాజీ ఎంపీపీ అనంతరాజు గౌడ్(Former MPP Anantharaju Goud) హైదరాబాదులోని మన్నెగూడలోని పగోడా ప్లాజా అసోసియేషన్ విగ్నేశ్వరుని లడ్డు ప్రసాదాన్ని రూ.4,11,116 వేల రూపాయలకు వేలం పాటలో పాల్గొని ఆయన కైవసం చేసుకున్నారు. లడ్డును కైవసం చేసుకున్న అనంతరాజును బ్రాహ్మణులు, కమిటీ సభ్యులు శాలువాతో సన్మానించి ప్రసాదాన్ని అందజేశారు. ఈ సందర్భంగా బ్రాహ్మణులు, కమిటీ సభ్యులు మాట్లాడుతూ, వీరి కుటుంబానికి అన్ని విధాలుగా ఆ భగవంతుడు తోడుగా ఉండాలని, సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని వినాయకుని ప్రార్థిస్తూ ఆయనకు ఆ లడ్డును అందజేశారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.