10 April, 2026 | 2:27 PM

Breaking News

తల్లి ఇద్దరు కుమార్తెల హత్య.. భర్తతోపాటు ఆ 10 మంది అరెస్ట్   •   బీఆర్ఎస్ కట్టిన ప్రాజెక్టులన్నీ కాసుల కోసమేనా? అన్నీ మామ, అల్లుడికే తెలుసంటే ఎలా?   •   కాళేశ్వరం దేవస్థానం డైరెక్టర్ గా నియమితులైన కాటం సత్యం   •   గోదావరి పుష్కరాల ఘాట్లకు వెళ్లే రోడ్లను నిర్ణీత సమయంలోగా పూర్తి చేయాలి   •   రచ్చ పల్లిలో చలివేంద్రం ప్రారంభించిన సర్పంచ్ కనవేన స్వప్న శ్రీనివాస్   •   తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త   •   సిఎం సహాయ నిధి పేదలకు వరం   •   ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశం— పాల్గొన్న మంత్రి పొంగులేటి   •   గ్రామాల్లో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు తీసుకోవాలి...   •   పోటు రంగారావుకి ఎన్ఐఏ నోటీసు జారీ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం: నామాల ఆజాద్   •  

అబ్దుల్ కలాం మాజీ ఓఎస్డీ పేరుతో మోసం

06-01-2026 11:46 AM

హైదరాబాద్: ఉద్యోగం ఇప్పిస్తానంటూ అబ్దుల్ కలామ్ మాజీ ఓఎస్ డీ( former OSD of Abdul Kalam) పేరుతో మోసం వెలుగులోకి వచ్చింది. బాధితుడు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. గ్రూప్ 1 ఉద్యోగం ఇప్పిస్తానని హైదర్ హుస్సేన్ రూ. 7 లక్షలు వసూలు చేశాడు. 2022లో గ్రూప్ వన్ ఉద్యోగం కోసం డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలున్నాయి. ఢిల్లీ నేతలతో పరిచయాలున్నట్లు ఫొటోలు చూపి మోసం చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నాడు. రెండుసార్లు పరీక్షల రద్దుతో అభ్యర్థిని సయ్యద్ సమయం కోరాడు. చెల్లించిన డబ్బులను వాపస్ ఇవ్వాలని బాధితుడు కోరారు. చెక్ రూపంలో ఇవ్వాలని బాధితుడు ఒత్తిడి తెచ్చాడు. డబ్బులు వెనక్కి ఇవ్వాలని కోరగా చంపేస్తామని బెదిరించినట్లు బాధితుడు తెలిపాడు. కేసు నమోదు చేసుకున్న బంజారాహిల్స్ పోలీసులు(Banjara Hills Police) దర్యాప్తు చేస్తున్నారు.