13 July, 2026 | 9:39 PM

Breaking News

ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్తో పట్టా మార్పిడిపై విచారణ అధికారిగా ఆర్డీవో మధు   •   నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •  

ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ను కలిసిన జేఎన్టీయూ వైస్ ఛాన్సలర్, రిజిస్టర్

07-01-2026 09:43 PM

రాజన్న సిరిసిల్ల,(విజయక్రాంతి): జిల్లా అగ్రహారంలోని జేఎన్టీయూ కళాశాల సమస్యల పరిష్కారానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ ను  జేఎన్టీయూహెచ్ వైస్ ఛాన్సలర్ కిషన్ కుమార్ రెడ్డి, రిజిస్టర్ డాక్టర్ వెంకటేశ్వర్లు కలిశారు. ఈ సందర్భంగా వారు కళాశాలలోని పలు సమస్యల గురించి ప్రభుత్వ విప్ కు వివరించారు.  త్వరలోనే కళాశాలను సందర్శిస్తానని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ప్రభుత్వ విప్ తెలిపారు.