26 May, 2026 | 5:30 PM

Breaking News

దళిత సంస్థలపై రౌండ్ టేబుల్ సమావేశం   •   మావోయిస్ట్ పార్టీకి భారీ షాక్.. అగ్రనేత నరహరి లొంగుబాటు   •   భట్టి విక్రమార్క అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీ సమావేశం   •   బర్లీఫీట్ ఏరియాలో మచిలీపట్నంకు చెందిన వ్యక్తి మృతి   •   కేంద్రం పాలనను విమర్శించే స్థాయి కాంగ్రెస్ నాయకులకు లేదు: బిజెపి జిల్లా అధ్యక్షులు   •   మధ్యప్రదేశ్‌లో తీవ్ర విషాదం: బావి కూలి ఐదుగురు కూలీలు మృతి   •   కనీస వేతనాల పెంపు ప్రచారమే: ఐఎఫ్‌టీయూ   •   కేఓసీ ఓబీ కార్మికులకు ఈపీఎఫ్ వెంటనే చెల్లించాలి: ఐఎఫ్‌టీయూ   •   మౌలిక వసతులు కల్పించండి: సిపిఎం   •   రూ.1000 కోట్ల భూకుంభకోణం.. బయటపెట్టిన హరీష్ రావు!   •  

ఉచిత పశు వైద్య శిబిరం

27-09-2025 11:52 PM

నాగారం: వ్యవసాయ మార్కెట్ కమిటీ తిరుమలగిరి ఆధ్వర్యంలో తిరుమలగిరి మార్కెట్ పరిధిలో ఉన్నటువంటి నాగారం మండలం వర్ధమాన్ కోట గ్రామా లోఉచిత పశు వైద్య శిభిరాలను తిరుమలగిరి వ్యవసాయ మార్కెట్  చైర్మన్  ఎల్సోజు చామంతి నరేష్ ప్రారంభించి మాట్లాడుతూ... మార్కెట్ కమిటీ వారు నిర్వహించిన ఉచిత పశు వైద్య శిభిరాల ద్వారా పశువులకు చేస్తున్న వైద్యము మరియు పోషక ఆహారములు తీసుకొని పూర్తిగా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా రైతు సోదరులను కోరడం జరిగింది.