15 July, 2026 | 2:29 PM

Breaking News

లవ్ మ్యాటర్ ఇంట్లో తెలుస్తుందనే భయం.. KGBVలో విద్యార్థిని ఆత్మహత్యాయత్నం   •   ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలి   •   ఫీజుల నియంత్రణ చట్టం అమలు చేయాలి   •   గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో ఇద్దరు యువకుల మృతి   •   ప్రతి ఇంటా ఇంకుడు గుంత నిర్మించుకోవాలి: మున్సిపల్ చైర్‌పర్సన్ పిలుపు   •   బోధన్ పట్టణంలో జగన్నాధ రధయాత్రకు ఏర్పాట్లు పూర్తి   •   గీతంలో ఇండస్ట్రియల్ ఫార్మసీ   •   ఢిల్లీకి బీఆర్ఎస్ పార్టీ బృందం.. కేంద్రమంత్రితో కేటీఆర్ ప్రత్యేక భేటీ   •   డీసీసీ అధ్యక్షులతో మీనాక్షి నటరాజన్ సమావేశం   •   'నా దీక్షను ఆపగలరు కానీ, పోరాటాన్ని కాదు'.. ఇంట్లోనే వేముల దీక్ష   •  

ఈత చెట్టు పైనుండి పడి గీత కార్మికుడికి తీవ్ర గాయాలు

28-09-2025 05:11 PM

మంథని (విజయక్రాంతి): మంథని సమీపంలోని కూచిరాజ్ పల్లి తాటి వనంలో ఆదివారం నిచ్చెనపై నుండి ఈత కళ్ళు గీస్తుండగా ప్రమాదవశాత్తు నిచ్చెన కింద పడిపోవడంతో గంగాపురికి చెందిన కల్లుగీత కార్మికుడు తాటి రాజు గౌడ్(42)కు స్వల్ప గాయాలయ్యాయి. గీత కార్మికుడు ముళ్ళ పొదల్లో పడిపోవడంతో ముళ్ళు గుచ్చుకొని, తలకు, కాళ్లకు గాయాలైనట్లు స్థానికులు తెలిపారు. గాయాలపాలైన రాజు గౌడ్ ను మంథని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.