26 May, 2026 | 6:09 PM

Breaking News

దళిత సంస్థలపై రౌండ్ టేబుల్ సమావేశం   •   మావోయిస్ట్ పార్టీకి భారీ షాక్.. అగ్రనేత నరహరి లొంగుబాటు   •   భట్టి విక్రమార్క అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీ సమావేశం   •   బర్లీఫీట్ ఏరియాలో మచిలీపట్నంకు చెందిన వ్యక్తి మృతి   •   కేంద్రం పాలనను విమర్శించే స్థాయి కాంగ్రెస్ నాయకులకు లేదు: బిజెపి జిల్లా అధ్యక్షులు   •   మధ్యప్రదేశ్‌లో తీవ్ర విషాదం: బావి కూలి ఐదుగురు కూలీలు మృతి   •   కనీస వేతనాల పెంపు ప్రచారమే: ఐఎఫ్‌టీయూ   •   కేఓసీ ఓబీ కార్మికులకు ఈపీఎఫ్ వెంటనే చెల్లించాలి: ఐఎఫ్‌టీయూ   •   మౌలిక వసతులు కల్పించండి: సిపిఎం   •   రూ.1000 కోట్ల భూకుంభకోణం.. బయటపెట్టిన హరీష్ రావు!   •  

గొర్ల, మేకల అభివృద్ధి సమాఖ్యలో బర్రెలు, ఆవులను చేర్చాలి

25-07-2025 01:29 AM

రైతు కమిషన్ చైర్మన్‌కు కాంగ్రెస్ నేతల వినతి 

హైదరాబాద్, జులై 24 (విజయక్రాంతి): రాష్ట్ర గొర్ల, మేకల అభివృద్ధి సహకార సమాఖ్యలో బర్రెలు, ఆవులను చేర్చాలని రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డిని కాంగ్రెస్ నేతలు చరణ్‌కౌశిక్ యాదవ్, లోకేష్ యాదవ్ కోరారు. గురువారం రైతు కమిషన్ కార్యాలయంలో చైర్మన్ కోదండరెడ్డి, సభ్యులు భవానిరెడ్డి, భూమి సునిల్‌ను కలిసి వినతిపత్రం అందజేశా రు.

9 జిల్లాలకే పరిమితమైన సమాఖ్యలను 33 జిల్లాలకు వర్తింప చేయా లని, జిల్లా స్థాయిలో చైర్మన్లను నియమించాలని కోరారు. నాబార్డు ద్వా రా రుణాలు మరింత మెరుగుపడే వి ధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చోర వ తీసుకోవాలని, దీని ద్వారా కురు మ, యాదవ సామాజిక వర్గాలకు ఉపాధి, రాజకీయ అవకాశాలు పెరుగుతాయని తెలిపారు.