4 July, 2026 | 11:12 PM

Breaking News

అనురాగ్ వార్షిక స్నాతకోత్సవంలో 2,789 మంది విద్యార్థులకు పట్టాలు ప్రదానం   •   హ్యూమన్‌ రైట్స్‌ ఫౌండేషన్‌ రాష్ట్ర కోఆర్డినేటర్ గా సాయి భాను   •   డ్రగ్స్, సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన   •   వేములవాడ నాయీ బ్రాహ్మణ అసోసియేషన్‌ నూతన కమిటీ   •   పేరం వెంకటేశ్వర రావుకి ఘన సన్మానం   •   నీటి సంపులో పడి చిన్నారి మృతి   •   సీఐ కరుణాకర్ కు జన్మదిన శుభాకాంక్షలు   •   కొత్త మోడల్ మార్కెట్‌లో మహిళా వ్యాపారుల కన్నీరు   •   దొడ్డి కొమరయ్య త్యాగం అందరికీ స్ఫూర్తిదాయకం   •   లయన్స్ క్లబ్ నేరేడుచర్ల ఆధ్వర్యంలో పింగళి వెంకయ్య వర్ధంతి, అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు   •  

దైవభక్తి ప్రతి ఒక్కరిలో ఉండాలి

19-05-2025 12:05 AM

మాజీ మంత్రి డాక్టర్ సీ లక్ష్మారెడ్డి

మహబూబ్ నగర్ మే 18 (విజయ క్రాంతి) : దైవభక్తి ప్రతి ఒక్కరిలో ఉండాలని మాజీ మంత్రి సి లక్ష్మారెడ్డి అన్నారు. ఆదివా రం జడ్చర్ల పట్టణం కావేరమ్మపేట బంగారు మైసమ్మ తల్లి దేవత శిఖర కలశ ప్రతిష్టాపన మహోత్సవం లో పాల్గొని మాజీమంత్రి సీ లక్ష్మారెడ్డి ప్రత్యేక పూజలు చేశారు.

గడిచిన పదేళ్లపాటు బిఆర్‌ఎస్ ప్రభుత్వం ఆలయాలకు ప్రత్యేకత ఇస్తూ రావడం జరిగిందని తెలిపారు. దైవభక్తి ప్రతి ఒక్కరినీ సన్మార్గం లో నడిపిస్తుందని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, బీఆర్‌ఎస్ నాయకులు తదితరులు ఉన్నారు.