11 August, 2026 | 1:19 PM

Breaking News

ప్రభుత్వ కళాశాలలో మెరుగైన వసతులు : ప్రిన్సిపాల్ హిమజ్యోతి   •   నా ఓటు గల్లంతైంది : ప్రకాష్ రాజ్   •   అధ్వాన్నంగా మారిన ప్రధాన రహదారి పట్టించుకోని అధికారులు, ప్రజా ప్రతినిధులు   •   పశుపోషణతో రైతులకు అదనపు ఆదాయం   •   పాఠశాలకు తల్లిదండ్రుల జ్ఞాపకార్థం డ్రమ్స్ అందజేత   •   మానేరు వాగుపై మట్టి రోడ్డుకు గండి.. కాంట్రాక్టర్ అత్యుత్సాహం..!   •   ఘజియాబాద్ లో కూలిన మూడంతస్తుల భవనం   •   పోలీస్ స్టేషన్ పైకప్పు పెచ్చులూడిపడి ఏఎస్ఐకి గాయాలు   •   సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి   •   తమిళనాడు అసెంబ్లీలో నీట్ విధానాన్ని వ్యతిరేకిస్తూ తీర్మానం   •  

సింగరేణి జీఎంను సన్మానించిన కాంగ్రెస్ నాయకులు

13-09-2025 08:59 PM

మందమర్రి (విజయక్రాంతి): ఏరియా సింగరేణి నూతన జీఎంగా బాధ్యతలు చేపట్టిన ఎన్ రాధాకృష్ణను కాంగ్రెస్ నాయకులు ఘనంగా సన్మానించారు. శనివారం జీఎం కార్యాలయంలో ఆయనను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ నాయకులు  పుల్లూరు లక్ష్మణ్, యువజన కాంగ్రెస్ నాయకులు మహంత్ అర్జున్ కుమార్, ఓరుగంటి సురేందర్, సాయి పాల్గొన్నారు.