15 April, 2026 | 1:15 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

కోలాం ఆదివాసీలకు అండగా ప్రభుత్వం

19-11-2025 12:06 AM

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ భూమి పూజ

ఉట్నూర్, నవంబర్ 18 (విజయక్రాంతి): ప్రజా ప్రభుత్వంలో ప్రతి పేదవాడి కలలు నిజమవుతున్నాయని, ప్రతి ఒక్కరి జీవితం లో స్వంతింటి కల ఉంటుందని ఆ కలను తమ ప్రభుత్వం పూర్తి చేస్తుందని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. మంగళవారం మండలంలోని చెరువుగూడలో 53 ఇండ్ల మంజూరు పత్రాలు లబ్ధిదారులకు అందజేశారు. అనంతరం భూమి పూజ చేశా రు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడు తూ...  ప్రజా ప్రభుత్వంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి  సారథ్యంలో రాష్ట్రం అనేక సంక్షే మ పథకాలతో అబివృద్ధి చెందుతుందన్నా రు. మీకు ఏదైనా సమస్య ఉంటే నా ఇంటికి వచ్చి అడగండి సమస్యకు పరిష్కారం చేస్తా అని పేర్కొన్నారు. దుష్ప్రచారాలను నమ్మి ధర్నాలు చేస్తూ మోసపోవద్దు సూచించారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు, కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.