28 June, 2026 | 2:22 PM

Breaking News

రూ.15 లక్షలతో సీసీ రోడ్డు, పైప్ డ్రైన్ నిర్మాణ పనులకు భూమి పూజ   •   జూలై 2న జరిగే "భూ పోరాటం – ఉప్పల్ భగాయత్" కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం   •   పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న వైద్యుల అంజన్ కుమార్   •   పెంచికలపేట మండలంలో పల్స్ పోలియో కార్యక్రమం   •   సభా స్ధలాన్ని పరిశీలించిన మంత్రి పొంగులేటి   •   పకడ్బందీగా ఓటర్ జాబితా   •   గ్రామాల్లో కప్పతల్లి ఆటలు... దేవతలకు జలాభిషేకాలు..   •   పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా రెడ్డి   •   సీఐ, ఎస్సై సస్పెన్షన్   •   ల్యాండ్ పూలింగ్‌పై రైతులకు, భూ యజమానులకు తహసిల్దార్ చంద్రశేఖర్ విజ్ఞప్తి   •  

రైళ్ల హాల్టింగ్ పునరుద్ధరించాలి

07-08-2025 07:41 PM

రైల్వే మంత్రికి ఎంపీ విజ్ఞప్తి..

మహబూబాబాద్ (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా(Mahabubabad District) కేసముద్రం రైల్వే స్టేషన్ లో కరోనా సమయంలో తొలగించిన రైళ్ల హాల్టింగ్ తిరిగి పునరుద్ధరించాలని మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరాం నాయక్ రైల్వే శాఖ సహాయ మంత్రి రవ్‌నీత్ సింగ్(Railway Minister Ravneet Singh)ను ఢిల్లీలో కలిసి విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ, కేసముద్రం రైల్వే స్టేషన్లో మణుగూరు, లింక్, మచిలీపట్నం, కరీంనగర్- తిరుపతి, బీదర్ ఎక్స్ప్రెస్ రైళ్లకు హాల్టింగ్ కల్పించాలని, అలాగే ఒకవైపు హాల్టింగ్ ఉన్న పద్మావతి, సాయి నగర్ షిరిడి ఎక్స్ప్రెస్ రైళ్లకు ఎగువ మార్గంలో కూడా ఆల్టింగ్ కల్పించాలని, నాగర్సోల్, ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ రైళ్లకు స్టాపింగ్ ఇవ్వాలని కోరారు. ఎంపీ వెంట కే సముద్రం మండల కాంగ్రెస్ అధ్యక్షుడు అల్లం నాగేశ్వరరావు ఉన్నారు.