12 July, 2026 | 2:16 PM

Breaking News

రూ.339.59 కోట్లతో భువనగిరి–చిట్యాల నాలుగు లేన్ల రహదారికి శంకుస్థాపన.   •   ఈ నెల 14న కళాశాల బంద్ విజయవంతం చేయాలి   •   ప్రజలకు నాణ్యమైన రహదారి, మౌలిక వసతులు కల్పించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యం   •   స్నాప్‌చాట్, ఇన్‌స్టాగ్రామ్ యాప్‌లను కేంద్ర ప్రభుత్వం వెంటనే నిషేదించాలి   •   ఏజెన్సీ ప్రాంతాల సమస్యలపై ముఖ్యమంత్రికి నివేదన   •   42వ డివిజన్‌ లో ఓపెన్ జిమ్ ఏర్పాటు   •   "సర్" ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలి   •   మద్రాస్ తండాలో కాంగ్రెస్ గ్రామ కమిటీ ఎన్నిక   •   గాయని జానకి మృతికి విజయ్, నటులు, సంగీతకారులు సంతాపం   •   గాయని ఎస్.జానకి మృతి పట్ల ప్రధాని మోదీ సంతాపం   •  

హైదరాబాద్‌లో దంచికొడుతున్న వర్షం..

27-05-2025 08:46 PM

హైదరాబాద్ (విజయక్రాంతి): నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం దంచికొడుతుంది. సికింద్రాబాద్, చిలకలగూడ, ప్యాట్నీ, బేగంపేట, బోయిన్ పల్లి, మారేడ్ పల్లి, తిరుమలగిరి, ఆల్వాల్, బొల్లారం, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, యూసుఫ్ గూడ, పంజాగుట్ట, అమీర్ పేట, ఎస్ఆర్ నగర్, సనత్ నగర్, మియాపూర్, మదీనాగూడ, చందానగర్, లింగంపల్లి, సూరారం, షాపుర్ నగర్, గాజులరామరం, బోరబండ, సుచిత్ర, చింతల్, బాచుపల్లి, జీడిమెట్లలో వర్షం బీభత్సంగా కురుస్తుంది. పలు ప్రాంతాల్లో కురుస్తున్న వర్షానికి రహదారులపై నీరు నిలిచింది. దీంతో వాహనదారుల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పాడింది.