12 July, 2026 | 3:12 PM

Breaking News

ముంబైలోని తాజ్ హోటల్‌కు బాంబు బెదిరింపు కాల్   •   చింతల బోరి పంచాయతీలో హెల్ప్ డెస్క్ లో పాల్గొన్న ఉప సర్పంచ్.   •   ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని పర్యవేక్షించిన మండల కాంగ్రెస్ పార్టీ కన్వీనర్   •   ఘనంగా శ్రీ హనుమాన్ చాలీసా సామూహిక పారాయణ   •   సీఎం రేవంత్ వ్యాఖ్యలకు నిరసనగా దిష్టిబొమ్మ దహనం   •   ప్రతి వ్యక్తి ఓటరుగా నమోదు చేయించుకోవాలి   •   రూ.339.59 కోట్లతో భువనగిరి–చిట్యాల నాలుగు లేన్ల రహదారికి శంకుస్థాపన.   •   ఈ నెల 14న కళాశాల బంద్ విజయవంతం చేయాలి   •   ప్రజలకు నాణ్యమైన రహదారి, మౌలిక వసతులు కల్పించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యం   •   స్నాప్‌చాట్, ఇన్‌స్టాగ్రామ్ యాప్‌లను కేంద్ర ప్రభుత్వం వెంటనే నిషేదించాలి   •  

పేద కుటుంబాలకు నిత్యవసర సరుకులు పంపిణీ

27-05-2025 08:31 PM

మహబూబాబాద్ (విజయక్రాంతి): వరంగల్ నగరానికి చెందిన సనాతన హిందూ సేవాసమితి(Sanatana Hindu Seva Samiti) ఆధ్వర్యంలో మహబూబాబాద్ జిల్లా కేసముద్రంలో నిరుపేద కుటుంబాలకు నిత్యవసర సరుకులను అందజేశారు. నిరుపేద కుటుంబాలను గుర్తించి చేయూత అందించేందుకు సంస్థ కృషి చేస్తుందని వ్యవస్థాపకుడు తాళ్లపల్లి నగేష్, అధ్యక్షుడు మిట్టపల్లి వేణు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రతాపగిరి గణేష్, బొల్లు సురేష్ యాదవ్, లక్కాకుల అనిల్ పాల్గొన్నారు.