15 March, 2026 | 7:02 PM

Breaking News

విస్డం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు   •   కంటి వెలుగులకు… మినీ మొబైల్ హాస్పిటల్ వినియోగం   •   మా గ్రామాలకు నీళ్లు అందించండి   •   అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన ఎన్నికల సంఘం   •   మండేపల్లి రేణుక జమదగ్ని కళ్యాణ మహోత్సవానికి కాంగ్రెస్ నాయకులకు ఆహ్వానం   •   సారంపల్లిలో ముదిరాజ్ సంఘం నూతన అధ్యక్షుడు గుండి పరశురాములు   •   పారిశుద్ధ్య కార్మికులకు ఘన సన్మానం   •   పోచమ్మ బోనాల వేడుకల్లో మున్సిపల్ చైర్మన్ రాధాకృష్ణ   •   గ్రామ పంచాయతీ సిబ్బందికి సన్మానం – పీపీఈ కిట్స్ పంపిణీ   •   రాష్ట్రంలోనే సుల్తానాబాద్ మున్సిపాలిటీని ఆదర్శంగా నిలుపుతా   •  

జగన్నాథపురంలో హలో శుభోదయం..

13-01-2026 12:00 AM

ములకలపల్లి, డిసెంబర్ 12 (విజయక్రాంతి): ములకలపల్లి మండలంలోని జగన్నాధపురం గ్రామపంచాయతీలో సర్పంచి కుంజా వినోద్ సోమవారం హలో శుభోదయం అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో నర్సాపురం గ్రామం లో సమస్యలు తెలుసుకొని వాటి పరిష్కారానికి అధికారులతో మాట్లాడుతానని చెప్పారు. దారి మధ్య పొలంలో కూలీ ల తో వరి నాట్లు వేస్తూ ప్రభుత్వ పథకాల గురించి వారికి వివరించారు. రాజాపురం గ్రామానికి చెందిన యూత్ సభ్యులకు వాలీబాల్ ఆట పరికరాలను అందజేశారు. వార్డు మెంబర్ పద్దం నాగరాజు, కాంగ్రెస్ గ్రామ కమిటీ అధ్యక్షులు పామర్తి కృష్ణ, మరీదు నాగు, మిడియం నారాయణ, బొడప్ప, కూరం రామకృష్ణ, రామాచారి, నాయకులు కార్యకర్తలు యూత్ సభ్యులు పాల్గొన్నారు.