30 June, 2026 | 8:38 PM

Breaking News

రైతు భరోసా నిధుల విడుదల లైవ్ స్ట్రీమింగ్   •   వీధి వ్యాపారుల ఆర్థిక స్వావలంబనే ప్రభుత్వ లక్ష్యం   •   క్షేత్రపాలకుడు ఆంజనేయ స్వామికి ఆకు పూజ   •   కబడ్డీ క్లబ్‌లు ప్రతిభావంతులైన క్రీడాకారులను తీర్చిదిద్దాలి   •   నేరాల నియంత్రణ, విజిబుల్ పోలీసింగ్‌పై ప్రత్యేక దృష్టి   •   ఉమ్మడి జిల్లా తెలంగాణ ఉద్యమకారుల సంఘం ఇన్‌చార్జిగా పస్క నర్సయ్య నియామకం   •   ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య   •   రోడ్డు ప్రమాదాల నివారణకు 3 డి రేడియం పోలీస్ వాహనాల ఏర్పాటు   •   రిటైర్డ్ పోలీసుల సేవలు మరువలేం   •   సింగరేణి అధికారుల పీఆర్పీ నిలుపుదలను వెంటనే ఎత్తివేయాలి: జనక్ ప్రసాద్ సంఘీభావం   •  

దండు శీనుకు సన్మానం

09-05-2025 06:44 PM

మహబూబాబాద్,(విజయక్రాంతి): హైదరాబాదులో ఈనెల 8న త్యాగరాయ గాన సభలో తెలుగు భాష చైతన్య సమితి నిర్వహించిన తెలుగు భాషకు పట్టాభిషేకం కార్యక్రమంలో మహబూబాబాద్ జిల్లా కేసముద్రం పట్టణ పరిధిలోని అమీనాపురం చెందిన కవి దండు శ్రీనును సన్మానించారు. కవి సమ్మేళనంలో శీను వచన కవితా గానం చేశారు. ఈ సందర్భంగా తెలుగు భాషా చైతన్య సమితి వ్యవస్థాపకులు భడే సాబ్, ఉస్మానియా ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపల్ కాసిం, వైస్ చైర్మన్ ఆచార్య ఇటికాల పురుషోత్తం దండు శీనుకు ప్రశంసా పత్రం అందించి సత్కరించారు.