12 July, 2026 | 4:31 PM

Breaking News

పీజీ హెచ్‌ఎంగా పదవీ విరమణ పొందిన రాము నాయక్‌కు ఘన సన్మానం   •   భక్తి శ్రద్ధలతో పోచమ్మకు మొక్కులు   •   నేరెళ్ల ఘటన బాధితులకు న్యాయం చేయాలి.. కాంగ్రెస్ డిమాండ్   •   తెలుగు ఫిల్మ్ డ్యాన్సర్స్ అసోసియేషన్ వివాదం   •   షాబాద్ సైకో కిల్లర్ కోసం పోలీసుల వేట   •   విశాఖలోని పలు ప్రాంతాల్లో భూ ప్రకంపనలు   •   సీఎం రేవంత్ రెడ్డికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు లేఖ   •   ముంబైలోని తాజ్ హోటల్‌కు బాంబు బెదిరింపు కాల్   •   చింతల బోరి పంచాయతీలో హెల్ప్ డెస్క్ లో పాల్గొన్న ఉప సర్పంచ్.   •   ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని పర్యవేక్షించిన మండల కాంగ్రెస్ పార్టీ కన్వీనర్   •  

నిష్ణాతులైన ఉపాధ్యాయులకు సన్మానం

10-09-2025 10:41 PM

మణుగూరు (విజయక్రాంతి): మున్సిపాలిటీ పరిధిలోని ఎక్స్లెంట్ హైస్కూల్ లో బుధవారం నిష్ణాతులైన, ఉపాధ్యాయులను మున్సిపల్ కమిషనర్ ప్రసాద్(Municipal Commissioner Prasad), సామాజిక కార్యకర్త, నాయ్యవాది కర్నేరవి శాలువాలతో ఘనంగా సత్కరించారు. కర్నె రవి మాట్లాడుతూ.. గురువు దీవెనల వల్లనే ప్రతి ఒక్కరు ఉన్నత స్థాయికి ఎదిగారని గుర్తు చేశారు. దేశానికి మంచి పౌరులను అందించేది కేవలం ఉపాధ్యాయుడేనని తెలిపారు. సర్వేపల్లి రాధాకృష్ణ ఉపాధ్యాయుడిగా ఉండి రాష్ట్రపతి స్థాయికి ఎదిగారని, నవ సమాజ రూపశిల్పులు ఉపాధ్యాయులేనన్నారు. కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ యూసఫ్, ఖాదర్, జబ్బర్, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.