10 April, 2026 | 3:25 PM

Breaking News

ఉపాధి హామీ పనులు వేసవిలో ఉదయం పూట చేసుకోవాలి   •   'ఇజ్రాయెల్ ఒక క్యాన్సర్ దేశం' — పాకిస్థాన్ రక్షణ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు   •   క్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్టురట్టు చేసిన టాస్క్ ఫోర్స్ పోలీసులు   •   ఫార్మా కంపెనీలో గాయపడిన కార్మికులకు అండగా ఉంటాం   •   అమెరికా, ఇరాన్ శాంతి చర్చలపై కమ్ముకున్న నీలినీడలు   •   తల్లి ఇద్దరు కుమార్తెల హత్య.. భర్తతోపాటు ఆ 10 మంది అరెస్ట్   •   బీఆర్ఎస్ కట్టిన ప్రాజెక్టులన్నీ కాసుల కోసమేనా? అన్నీ మామ, అల్లుడికే తెలుసంటే ఎలా?   •   కాళేశ్వరం దేవస్థానం డైరెక్టర్ గా నియమితులైన కాటం సత్యం   •   గోదావరి పుష్కరాల ఘాట్లకు వెళ్లే రోడ్లను నిర్ణీత సమయంలోగా పూర్తి చేయాలి   •   రచ్చ పల్లిలో చలివేంద్రం ప్రారంభించిన సర్పంచ్ కనవేన స్వప్న శ్రీనివాస్   •  

ఇండియన్ పికిల్ బాల్ లీగ్ బరిలో హైదరాబాద్ రాయల్స్

19-11-2025 11:09 PM

ముషీరాబాద్ (విజయక్రాంతి): ప్రతిష్టాత్మక ఇండియన్ పికిల్ బాల్ లీగ్(ఐపీబీఎల్) తొలి సీజన్లో పోటీపడే ఐదు నగరాల ఫ్రాంచైజీల్లో హైదరాబాద్ చోటు దక్కించుకుందని హైదరాబాద్ ఫ్రాంచైజీని సొంతం చేసుకున్న ఒపెరామ్ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ అనుభవ్ త్యాగి బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. టైమ్స్ గ్రూప్ ఎండీ వినీత్ జైన్ తో కలసి ఆయన మాట్లాడుతూ న్యూఢిల్లీ ఇందిరా గాంధీ స్టేడియంలోని కేడీ జాదవ్ ఇండోర్ హాల్ వేదికగా డిసెంబర్ 1 నుంచి 7 వరకు ఈ లీగ్ పోటీలు జరుగుతాయన్నారు.