15 April, 2026 | 1:14 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

మండల పోషణ మాసం కార్యక్రమం ప్రారంభించిన ఐసిడిఎస్ సీడీపీఓ సుజాత

13-10-2025 10:22 PM

నాగల్ గిద్ద: నాగల్ గిద్ద మండల కేంద్రంలోని రైతు వేదికలో మండల ఐసిడిఎస్ సూపర్వైజర్ ప్రశాంతి ఆధ్వర్యంలో మండల స్థాయి పోషణ మాసం కార్యక్రమం నిర్వహించారు. స్థానికంగా లభించే పౌష్టికాహారంపై అవగాహన కల్పించడం కాకుండా పౌష్టికార లోపం వల్ల జరిగే అనర్ధాలు మహిళలకు తెలియజేయాలనే పోషణ మాసం ప్రధాన ఉద్దేశం అని సీడీపీఓ సుజాత అన్నారు. ముఖ్యంగా గర్భిణులు చిన్నపిల్లలకు పౌష్టికాహార అవశ్యకతపై వివరించి ఆరోగ్యవంతమైన సమాజం ఏర్పాటుకు కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో సీడీపీఓ సుజాత, ఏసిడిపిఓ సుసియా, తాసిల్దార్ శివకృష్ణ, మండల విద్యాధికారి మన్మధ కిషోర్, సూపర్వైజర్ ప్రశాంతి, మంజుల తదితరులు పాల్గొన్నారు.