1 September, 2026 | 10:15 PM

Breaking News

భూ రీ సర్వేను నిలిపివేయాలని గ్రామస్తుల ధర్నా   •   ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలి   •   అశ్వాపురం రైస్‌మిల్‌ యజమాని అరెస్ట్‌   •   రేషన్ షాపుల ద్వారా బియ్యంతో పాటు చక్కెర కిరోసిన్ పంపిణీ చేయాలి   •   కార్పొరేట్ శక్తులకు పట్టం కడుతుం కేంద్ర ప్రభుత్వం   •   22ఏ భూముల వివరాలు పక్కాగా సిద్ధం చేయాలి   •   సీపీఎస్‌ రద్దు చేసి పాత పెన్షన్‌ విధానం అమలు చేయాలి   •   ఓపీఎస్‌ కోసం ఉద్యోగుల గళం.. నల్ల బ్యాడ్జీలతో నిరసన   •   కరీంనగర్ జిల్లా గౌడ సంక్షేమ సంఘం అధ్యక్షులుగా నల్లగొండ తిరుపతి గౌడ్ నియామకం   •   ఉద్యోగులకు పాత పెన్షన్ విదానాన్ని అమలు చేయాలి   •  

పరీక్షా కేంద్రం వద్ద బిఎన్ఎస్ఎస్ 163 అమలు

26-07-2025 | 05:11pm

సిద్దిపేట క్రైమ్: ఈ నెల 27న జరిగే లైసెన్స్ సర్వేయర్స్, గ్రామ పాలన అధికారుల(GPO) పరీక్షల దృష్ట్యా సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల పరీక్ష కేంద్రం వద్ద 163 BNSS-2023 సెక్షన్ అమల్లో ఉంటుందని సిద్దిపేట ఇంచార్జి పోలీస్ కమిషనర్, మెదక్ ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు(SP D.V. Srinivasa Rao) తెలిపారు. ఉదయం 8 నుంచి సాయంత్రం 6 గంటల వరకు కొనసాగుతుందని పేర్కొన్నారు. పరీక్ష కేంద్రం సమీపంలో ఉన్న జిరాక్స్ సెంటర్లు మూసివేయాలని, జనం గుమిగూడ వద్దని సూచించారు. పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని పోలీసు అధికారులు, సిబ్బందిని ఆదేశించారు.