6 July, 2026 | 9:21 PM

Breaking News

మల్లెలమడుగు గ్రామ సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యేకు సీపీఎం వినతిపత్రం   •   బీజేపీ జిల్లా ఎండోమెంట్ సెల్ కన్వీనర్‌గా పసునూరి తిరుపతి   •   ప్రభుత్వ ధాన్యాన్ని దోచుకునే వారిపై ఉక్కుపాదం..   •   ఈ మురికి కాలువ శుభ్రం చేయరా..?   •   ఎంపీడీవో కార్యాలయంలో భయం భయం   •   రోడ్ల నిధులను హై లెవెల్ వంతెనల పేరుతో ప్రచారం చేస్తున్నారు: బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మల్యాల దేవయ్య   •   డబల్ బెడ్ రూమ్ ఇళ్ల కేటాయింపుపై సమగ్ర విచారణ జరిపించాలని వినతి   •   సమస్యల నిలయంగా బూర్గంపాడు ప్రభుత్వ ఆసుపత్రి   •   పర్యావరణ సేవలకు ప్రకృతి ప్రకాష్‌కు రాష్ట్రస్థాయి 'స్తంభాద్రి స్ఫూర్తి పురస్కారం'   •   ముఖర్జీ ఆశయాలు కొనసాగిద్దాం   •  

భారత్‌దే సిరీస్ ఐదో వన్డేలో లంక ఓటమి

10-12-2024 12:00 AM

న్యూఢిల్లీ: స్వదేశంలో శ్రీలంకతో జరిగిన బధిరుల వన్డే సిరీస్‌ను భారత్ 5 క్లీన్‌స్వీప్ చేసింది. ఆదివారం జరిగిన ఐదో వన్డేలో భారత్ 13 పరుగుల తేడాతో థ్రిల్లింగ్ విజయాన్ని నమోదు చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 49.5 ఓవర్లలో 289 పరుగులకు ఆలౌటైంది.

అనంతరం శ్రీలంక జట్టును 48.4 ఓవర్ల లో 276 పరుగులకు కట్టడి చేసి ఉత్క ంఠ గెలుపును అందుకుంది. భారత బౌలర్ సాయి ఆకాశ్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ నెగ్గగా.. శ్రీలంక బౌలర్ అలన్‌రోస్ కాలెప్ (12 వికెట్లు) ‘ప్లేయర్ ఆప్ ది సిరీస్’, ‘బెస్ట్ బ్యాటర్ ఆఫ్ సిరీస్’ అవార్డును భారత బ్యాటర్ సంతోష్ కుమార్ (325 పరుగులు) కైవసం చేసుకున్నాడు.