11 April, 2026 | 11:57 PM

న్యూజిలాండ్‌పై భారత్ గెలుపు

23-10-2025 11:38 PM

ఇండియా vs న్యూజిలాండ్: ఐసీసీ మహిళల ప్రపంచ కప్ 2025లో భాగంగా ముంబైలో జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ 53 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ విజయంతో మహిళల ప్రపంచ కప్ 2025లో చివరి సెమీఫైనల్ బెర్తును భారత్ ఖాయం చేసుకుంది.

స్కోర్లు:

భారత్ 340/3

న్యూజిలాండ్‌ 278/8